అడవి జంతువులను వేటాడే వ్యక్తి అరెస్టు

by RMK NEWS
0 comments

అడవి జంతువులను వెంటాడే చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గాలివీడు మండలంలోని వడ్డేపల్లికు చెందిన చిరంజీవి పెంపుడు కుక్కలతో అడవికి వెళ్లి అక్కడి జంతువులను వెంటాడి మాంసాన్ని విక్రయిస్తున్నాడని తెలిపారు. అటవీ అధికారి ఆదేశాల మేరకు చిరంజీవిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like