భారతదేశం
OI-BOMMA శివకుమార్
సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాష్టీకాలు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం. ఆడవారు అర్ధరాత్రే కాదు .. పట్టపగలు పట్టపగలు బయటకు రావాలన్నా. ప్రభుత్వాలు, నిర్భయ, నిర్భయ, దిశ దిశ ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా తెచ్చినా .. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి.
అప్ గర్ల్, 11, వివాహితుడిచే అత్యాచారం చేయబడినది జన్మనిస్తుంది, పిల్లల మరణిస్తాడు నిమిషాల తరువాత https://t.co/afwp88eq5v –
#భారట్ జర్నల్#ఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో బరేలీలో దారుణమైన ఘటన. ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి. చిన్నారిని చిన్నారిని, బ్లాక్ బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భవతి. అంతేకాక ఒక శిశువుకు. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే. బాలిక ఏడు నెలల నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆ శిశువు జన్మించి అరగంట తర్వాత మరణించిందని పోలీసులు.
యూపీలోని బరేలీలో రషీద్ (31) కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు. ఏడు నెలల క్రితం క్రితం బాధిత చిన్నారికి పండు ఇస్తానని మాయమాటలు చెప్పి చెప్పి .. తన తన. అలా ఆ చిన్నారిపై అత్యాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని. ఆ తరువాత తరచూ చిన్నారిపై అత్యాచారం చేస్తూ. అయితే ఇటీవల బాలిక ఆరోగ్యం. అయితే చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షలు.
అల్ట్రాసౌండ్ పరీక్షలో చిన్నారి ఏడు నెలల గర్భిణి అని. ఆ చిన్నారి అదే రోజు అక్కడే ఓ బిడ్డకు. అయితే ప్రీ మెచ్యూర్ మెచ్యూర్ కావడంతో పుట్టిన పుట్టిన 30 నిమిషాల్లోనే మృతి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మేరకు రషీద్ పై నవాబ్గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ అరుణ్ శ్రీవాస్తవ కేసు నమోదు. రషీద్ పై పోక్సో కేసు నమోదు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు.
Get real time update about this post category directly on your device, subscribe now.