88
అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20 వేల ఇస్తామన్నారు. ఇప్పటివరకు రూ. 20వేలు కాదు కదా 20 పైసలు కూడా సాయం చేయలేదనీ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సమయమిదనీ.. వెంటనే ప్రభుత్వం సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతును ఆదుకోవాలి ఆయన కోరారు.
Get real time update about this post category directly on your device, subscribe now.