ఆంధ్రప్రదేశ్
ఓయి-సేడ్ అహ్మద్
ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి. గత ఏడాది కాలంలో కాలంలో సంక్షేమ పథకాల విషయంలో వెనుకబడిందన్న విమర్శలకు చెక్ పెట్టేలా పెట్టేలా వరుస పథకాల జాతరకు. అయితే ఇందులో అర్హుల్ని పక్కనబెట్టేస్తున్నారంటూ వైసీపీ విమర్శలకు. ఈ నేపథ్యంలో వైసీపీ వైసీపీ తమపై చేస్తున్న విమర్శలపై చికాకు పడుతున్న సీఎం చంద్రబాబు చంద్రబాబు .. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రండి తేల్చుకుందామని సవాల్.
దీనిపై ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. అసెంబ్లీకి వస్తే అర్థవంతమైన అర్థవంతమైన చర్చలు చేసుకొందామని వైసీపీ ఎమ్మెల్యేల్ని చంద్రబాబు చంద్రబాబు ఆహ్వానించారని, ఆయన దృష్టిలో అర్థవంతమైన చర్చలంటే సజ్జల ప్రశ్నించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవి నాలుగే పార్టీలని పార్టీలని, ఇందులో ఇందులో పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని గెలిచి అధికారంలో ఉన్నాయని. ఇక మిగిలింది వైసీపీయేనని, అందుకే ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నామని సజ్జల.
తాము విపక్ష హోదా అడుగుతోంది హక్కుగా కాదని కాదని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకేనని సజ్జల. అది ఇవ్వకుండా చంద్రబాబు అసెంబ్లీకి రావాలని రావాలని విసురుతున్నారని విసురుతున్నారని, బలాబలాల ప్రదర్శనకు అదేమీ బాక్సింగ్ రింగ్. చంద్రబాబు బలప్రదర్శన చేసేందుకే అసెంబ్లీకి రమ్మని తమను. కాబట్టి చంద్రబాబుకూ తామూ ఓ సవాల్ విసురుతున్నట్లు. చంద్రబాబుకు సమానమైన తమ తమ నాయకుడు జగన్ కు విపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నట్లు. అది ఇస్తే అసెంబ్లీకి వచ్చేందుకు.
తమకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారని, వారు అధికార పక్షంలోని 164 మంది ఎమ్మెల్యేలకు సమానమని సజ్జల సజ్జల. జగన్ మోహన్ మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబుకు తగిన చెప్తారని సజ్జల సజ్జల. జగన్ కు విపక్ష విపక్ష హోదా విషయంలో హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు ఓ ఆదేశం ఇచ్చినా. చంద్రబాబుకు ఇంత పెద్ద మెజార్టీ ఎందుకిచ్చామా అని ప్రజలు.
Get real time update about this post category directly on your device, subscribe now.