ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి క్లారిటీ..

by RMK NEWS
0 comments

ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అప్పులు ఆర్థిక శాఖ సిఫారసులకు లోబడే ఉన్నాయని తెలుపుతూ వివరాలు తెలియజేశారు. గత 4 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1లక్ష 77వేల 990కోట్లు అప్పు చేసిందని.. 2014 నుండి 2019 మధ్య టీడీపీ పాలనా కాలంలో 2లక్షల 64వేల 451 కోట్లుగా ఉందని తెలిపారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like