ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

by RMK NEWS
0 comments

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డ్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like