90
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. మంగళవారం ఆయన తన తండ్రి సమాధి వద్దకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్ వెంట జిల్లాలోని వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.