74
తెలంగాణ గద్వాల్ కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్బీఐలో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. 3ఏళ్లపాటు చైర్మన్ పదవిలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రకటించింది. పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్ఎస్ఐబీ ఒక ప్రకటనలో ప్రదర్శించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.