ఆంధ్రప్రదేశ్
ఓయి-సేడ్ అహ్మద్
ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం. అన్నమయ్య జిల్లాలో కల్తీ కల్తీ కల్లు తయారీ కేంద్రంపై జరిపిన దాడుల్లో భారీ ఎత్తున సామాగ్రిని సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పటికే కేసు నమోదు నమోదు నిందితుల్ని ద్వారా రిమాండ్ కు. అదే సమయంలో ఈ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు టీడీపీ నేతలపై ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలతో వేటు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.
అన్నమయ్య జిల్లాలో కల్తీ కల్తీ మద్యం తయారీ జరుగుతున్నా ముందుగానే పసిగట్టడంలో విఫలమయ్యారంటూ ములకలచెరువు ములకలచెరువు సీఐ హిమబిందుపై వేటు. ఆమెను విజయవాడలోని విజయవాడలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ ఉత్తర్వులు జారీ జారీ. దీంతో కల్తీ మద్యం వ్యవహారంలో మూడో వికెట్. హిమబిందు స్ధానంలో లక్కిరెడ్డిపల్లి లక్కిరెడ్డిపల్లి ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం.
తాజాగా అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు ములకలచెరువు-మదనపల్లె పాత రోడ్డులో ఓ పాత డాబాలో డాబాలో విజయవాడకు చెందిన టీడీపీ నేతలు జనార్ధన్ రావు, రాజు మద్యం తయారు తయారు. ఇలా తయారు చేసిన మద్యాన్ని విశాఖ విశాఖ, తమిళనాడు, ఒడిశాకు చెందిన చెందిన ఇతర ప్రాంతాల్లో ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు పంపి పంపి. దీనిపై తాజాగా ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి భారీగా కల్తీ మద్యాన్ని మద్యాన్ని, సామాగ్రిని సీజ్.
ఏపీలో ఈ కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం. ఇందులో టీడీపీ నేతల నేతల పాత్ర బయటపడటంతో ముందు జాగ్రత్తగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చేసిన చంద్రబాబు .. ఈ కేసులో ఎంత పెద్ద వదలొద్దంటూ ఆదేశాలు. అయితే రాష్ట్రంలో గత గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కాంపై సీఐడీ సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న జరుపుతున్న తరుణంలోనే ఈ వ్యవహారం బయటికి రావడంతో ఆత్మరక్షణలో ఆత్మరక్షణలో. దీంతో నష్టనివారణ చర్యలు. ఇందులో భాగంగానే టీడీపీ టీడీపీ నేతల సస్పెన్షన్ తో పాటు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు.
Get real time update about this post category directly on your device, subscribe now.