ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పలు పథకాల పేర్ల మార్పు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్...


ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందని మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం చంద్రబాబును ప్రజాప్రభుత్వాన్ని నిర్ణయించింది.ఇందులో భాగంగా.. గత సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పినట్లు తెలిపారు.

2

పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించాం. అబ్దుల్‌ స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ఉన్నాయి. జగనన్న అమ్మఒడి పథకం పేరు ‘ తల్లికి వందనం’, జగనన్న విద్యాకానుక పేరు ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’, మన బడి నాడు-నేడు పేరు ‘ మనబడి- మన భవిష్యత్తు’గా, స్వేచ్ఛ పథకం పేరు ‘ బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాల పేరును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్లు ఎక్స్‌ వేదిగా.



Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like