72
తోట్లవల్లూరు (మ)పాములంక గత రాత్రి కుంతీదేవి పండుగ ఊరేగింపు అనంతరం కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షాలను పురస్కరించు కాశీ మల్ల సుబ్రహ్మణ్యం పై
అదే గ్రామానికి చెందిన దొడ్డ లోకేష్, అతని తండ్రి గోవిందరాజులు కలసి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కాశీ మల్ల సుబ్రహ్మణ్యానికి తలపై బలమైన రక్తపు గాయాలు కావడంతో ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి.. నిందితులు దొడ్డ గణేష్, గోవిందరాజులను పోలిసులు అరెస్ట్ చేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.