85
పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యం లో అవార్డు రద్దు చేసిన కమిటీ
ముద్రణ, న్యూఢిల్లీ: నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపిక అయిన జానీ బాషా తనపై నమోదైన కేసు వల్ల అవార్డును కోల్పోయారు.
న్యూ ఢిల్లీ లో అవార్డు ఫంక్షన్ కోసం జానీ భాషా మధ్యంతర బెయిల్ పొందారు. జానీ బాషా
ఈ నెల 8న అవార్డు అందుకోవాల్సి ఉండగా అవార్డు కమిటీ దాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన బెయిలు రద్దు సైతం సందిగ్ధంలో పడింది
Get real time update about this post category directly on your device, subscribe now.