ఖమ్మంలో ఉద్రిక్తత… హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి

by RMK NEWS
0 comments

ఖమ్మం నగరంలోని బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు. దాడి సమయంలో హరీశ్ వెంట మాజీ మంత్రులు సబిత, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కారులోనే ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like