ఖమ్మం నగరంలో గురువారం భారీ వర్షం.. జలమయంగా మారిన రోడ్లు

by RMK NEWS
0 comments

ఖమ్మం: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పాత బస్టాండ్‌కు మోకాల్లోతు వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఖమ్మం రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిచిలింది. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You Might Also Like

You may also like