గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?: హరీశ్‌రావు

by RMK NEWS
0 comments

గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి రూ.7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై కేంద్రంకు ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా? అని Xలో నిలదీశారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like