జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం వేళ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. యాత్రికుల బస్సుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రియాసి అనే జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాన్సు నుంచి ఖత్రాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like