93
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్గూడెంలో 8వ తరగతి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్లో మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మనోజ్ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చరించారు. అయితే ఈ విషయం తెలిసిన మనోజ్ తండ్రి తోటి విద్యార్థుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక చెట్టుకు ఉరి వేసుకొని మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Get real time update about this post category directly on your device, subscribe now.