తీన్మార్ మల్లన్న ను సన్మానించిన మోత్కూర్ నాయకులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 తీన్మార్ మల్లన్న ను సన్మానించిన మోత్కూర్ నాయకులు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

మోత్కూర్, ముద్ర: నల్లగొండ ,వరంగల్, ఖమ్మం జిల్లాలపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తీన్మార్ మల్లన్న ను మోత్కూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు,తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప శాలువాతో సన్మానించి , సన్మానించి , ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. , మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్, బయ్యని రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవిశెట్టి కిరణ్,సుంకిశాల అనిల్,చిర్రబోయిన కొమురయ్య, నారాయణ స్వామి ఉన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like