76
న్యాయవాదులు అమృతరావు, కవితల పై జనగామ పోలీసుల దాడికి నిరసనగా రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సారెడ్డి మాట్లాడుతూ జనగామ ఎస్.ఐ ని సస్పెండ్ చేయాలని అన్నారు. లాయర్ మారుతి రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
Get real time update about this post category directly on your device, subscribe now.