నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్: సీఎం వ్యాఖ్యలకు KTR కౌంటర్

by RMK NEWS
0 comments

సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు KTR కౌంటర్ ఇచ్చారు. ‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్. మేం అధికారంలోకి వచ్చిన రోజునే అంబేడ్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగిస్తాం. మీ లాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతారని మేం అనుకోవట్లేదు. మీ మానసిక ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like