57
టీడీపీకి చెందిన నవీన్ అనే వ్యక్తి యువతిపై దాడి చేసి చంపితే, అతడిని కూటమి ప్రభుత్వం కాపాడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. దాడి తర్వాత యువతిని ఆస్పత్రిలో పడేసి నవీన్ జారుకున్నాడని, మృతదేహంపై కమిలిన గాయాలు ఉన్నాయన్నారు. శారీరకంగా, లైంగికంగా దాడి చేశాడని, ఇవన్నీ కనిపించినా ప్రభుత్వం దాచిపెడుతోందని మండిపడ్డారు. ఘటన జరిగినా హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే బాధితులను నిన్నటి వరకు పరామర్శించేందుకు రాలేదన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.