నేను BRS ఎమ్మెల్యేనని అసెంబ్లీలో స్పీకరే ప్రకటించారు: గాంధీ

by RMK NEWS
0 comments

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ‘నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అసెంబ్లీ స్పీకరే ప్రకటించారు. నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ స్పందించి అడిగితే చెబుతా అని గాంధీ స్పష్టం చేశారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like