ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం నాడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రానున్న వందరోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా ఫిషరీస్, ఉద్యానవన, రాష్ట్రశాఖల అధికారులు సీఎంకు తెలియజేశారు.
శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి తీసుకున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే మీకు ఉపపవన్ కల్యాణ్ బాధ్యత సీఎం నిర్ణయించారు.ఒకేసారి 5నుంచి 10లక్షల మెకుక్కలు నాటే ఇన్స్టాల్ అధికారులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Get real time update about this post category directly on your device, subscribe now.