పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ..

by RMK NEWS
0 comments

పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామ సుపరిపాలన కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like