ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నా: కేటీఆర్

by RMK NEWS
0 comments

రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘జైలుకు పోవ‌డానికి రెడీ.. ప్ర‌జ‌లు, రైతుల కోసం ఒక‌ట్రెండు ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధం. త‌ప్ప‌కుండా ప్రభుత్వాన్ని ఉరికించి కొట్టే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి’ అని అన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You Might Also Like

You may also like