- నన్ను ఓడించాలనుకున్నా గెలుపును ఆపలేకపోయారు
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ లో పాత్ర ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బతుకుమీద ఆశ లేదా? అని కేటీఆర్ తనను బెదిరింపులకు గురిచేశారని. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేయించినా తన గెలుపును ఆపలేకపోయారని తెలిపారు. ఎవరు ఏం మాట్లాడారో దొంగ కేటీఆర్ చాటుగా ఫోన్లు విన్నాను.
బీఆర్ఎస్ పాలనలో ఆయన చేసిన దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయట పెడతామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది.. విన్నది కేటీఆరే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు టేబుల్పై గన్ పెట్టి తనను బెదిరించారని. అలాగే వికారాబాద్ లగచర్ల ఘటనలోనూ హస్తం ఉందని వీరేశం కేటీఆర్.సురేశ్ కాల్ రికార్డింగ్లో కేటీఆర్ బండారం బయటపడిందన్న ఆయన కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.