ఆంధ్రప్రదేశ్
ఓయి-నరేష్ కె
ఆగస్టు 2025 లో నిర్వహించిన నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ ఫలితాలు. ఈ సర్వే ప్రకారం, దేశంలోని దేశంలోని ప్రధాన రాష్ట్రాల అస్సాం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఉత్తమ పనితీరు కనబరిచిన అగ్రస్థానంలో అగ్రస్థానంలో. అస్సాంలో 44.6 శాతం శాతం మంది ప్రతివాదులు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో చేయడంతో చేయడంతో, 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు స్థానాలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన స్థానాన్ని కైవసం.
ఈ ర్యాంకింగ్స్లో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దేవ్ సాయి సాయి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇద్దరూ 41.9 శాతంతో సంయుక్తంగా రెండో స్థానంలో. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 40.7 శాతంతో శాతంతో స్థానంలో స్థానంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 40.4 శాతంతో ఐదో స్థానంలో.
ఈ జాబితాలో మధ్య మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ ఆరో స్థానం స్థానం దక్కించుకోగా, ఏపీ సీఎం చంద్రబాబు 7 వ స్థానంలో. గతంలో ఆయన ఈ జాబితాలో ఐదో స్థానంలో. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9 స్థానంలో స్థానంలో నిలవగా, పంజాబ్ ముఖ్యమంత్రి 10 స్థానాన్ని.
ఇక హిమంత బిస్వా శర్మ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ, ఫిబ్రవరి 2025 లో 55 శాతంగా ఉన్న ఆయన సంతృప్తి రేటింగ్ రేటింగ్ ఆగస్టు నాటికి 44.6 శాతానికి పడిపోవడం. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో నేపథ్యంలో, ఈ తగ్గుదల ఓటర్లలో పాలన పట్ల కొంత అసంతృప్తిని సూచిస్తున్నాయని విశ్లేషకులు. అయితే, తన రేటింగ్ పడిపోయినప్పటికీ పడిపోయినప్పటికీ, ఇతర ఇతర పోలిస్తే ఆయన ప్రజాభిప్రాయంపై పట్టు ఇంకా బలంగానే బలంగానే. ఇండియా టుడే యొక్క ‘మూడ్ మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ 2001 లో లో ప్రారంభమై ప్రారంభమై, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం మరియు దినోత్సవం సందర్భంగా.
Get real time update about this post category directly on your device, subscribe now.