మహిపాల్ రెడ్డి పార్టీని విడిన నష్టం లేదు.. హరీష్ రావు

by RMK NEWS
0 comments

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ కి ద్రోహం చేసెందుకు మనస్సు ఎలా వచ్చిందాని ప్రశ్నించారు నాయకులు వెళ్లిన కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉండాలని చెప్పారు

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like