మానవత్వం కరువైన వేల … గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 మానవత్వం కరువైన వేల ... గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది…ప్రమాదం జరిగిన తరువాత, సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు గాయపడిన వారిని గమనించకుండా వదిలివేసి, కనీసం మానవత్వం లేకుండా రోడ్డుపై పడిన మద్యాన్ని దోచుకోవడం. విదేశీ, స్వదేశీ మద్యంతో వస్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like