73
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా? అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు’ పేరుతో శుక్రవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసి ప్రక్షాళనకు, మూసి సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ పేదల గూడు కూలుస్తామంటే ఒప్పుకోమన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.