తెలంగాణ
OI-BOMMA శివకుమార్
బోయిన్ పల్లి మేధా మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం. అయితే తాజాగా మేధా స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్. మేధా స్కూల్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరు. అయితే కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్. దీంతో అతడ్ని చంచల్ గూడ జైలుకు.
అయితే పోలీసులు కోర్టుకు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు. మేధా స్కూల్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ఎవరికీ అనుమానం రాకుండా తన పాఠశాలనే పాఠశాలనే తయారీకి అడ్డాగా మార్చుకున్నట్లు. పగటిపూట, సాయంత్రం వరకు వరకు నడిపించి నడిపించి మత్తుమందును తయారు చేసేవాడని. అలా ఆ డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని.
ఇక గురువారెడ్డి అనే అనే వ్యక్తి నుంచి జయప్రకాష్ గౌడ్ మత్తుమందు తయారీ ఫార్ములాను కొనుగోలు చేసినట్లు పోలీసులు. ఈ మందును మందును తయారు చేసే క్రమంలో ఆరుసార్లు ఏడోసారి విజయవంతమైనట్లు విజయవంతమైనట్లు. అలా తయారైన మత్తుమందును కల్లులో కలిపి. కస్టమర్ల నుంచి మంచి మంచి స్పందన ఈ వ్యాపారాన్ని మరింత. అలా రోజుకు కిలో కిలో మత్తుమందును తయారు చేసి చేసి, మహబూబ్ మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని పలు కల్లు కాంపౌండ్లకు సరఫరా చేసినట్లు పోలీసులు రిపోర్టులో రిపోర్టులో.
మరోవైపు మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం. విద్యార్థుల భవిష్యత్ ను ను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గం మార్గం. ఇప్పటికే 70 శాతం ఫీజులను చెల్లించినట్లుగా. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్.
Get real time update about this post category directly on your device, subscribe now.