86
పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబరు 3న జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ను(మధ్యప్రదేశ్ నుంచి) అభ్యర్థులుగా బరిలో దించింది. మమతా మొహంతను ఒడిశా నుంచి, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు కిరణ్ చౌధరీని హర్యానా నుంచి, మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి బరిలోకి దించింది.
Get real time update about this post category directly on your device, subscribe now.