127
ముద్ర,తెలంగాణ:- ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా రామోజీరావు మృతి పట్ల సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
Get real time update about this post category directly on your device, subscribe now.