వరద బాధితులకు దుస్తులు కూడా ఇవ్వండి: సీఎం

by RMK NEWS
0 comments

పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, నీళ్లతో పాటు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముంపులో ఉన్న ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను అందించాలని సూచించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like