వరద బాధితుల కోసం విరాళం ఇచ్చిన జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ & సీఎంఆర్ గ్రూప్స్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
వరద బాధితుల కోసం విరాళం ఇచ్చిన జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ & సీఎంఆర్ గ్రూప్స్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎంఆర్ గ్రూప్ విరాళం అందించారు. జీవీఆర్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ.1 కోటి, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like