దళపతి విజయ్కి తమిళనాట ఎంత ఫాలోయింగ్ వుందో అందరికీ. రజినీకాంత్ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరో. ప్రజల్లో తనకు తనకు ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి ప్రవేశించారు ప్రవేశించారు. ‘తమిళగ వెట్రి కళగం’ (టివికె) పేరుతో ఓ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల కోసం. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు చేసేందుకు, ప్రజల్లోకి వెళ్లి వారిని కలుసుకునేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు విజయ్. సెప్టెంబర్ 27 న కరూర్లో కరూర్లో జరిగిన ఈ ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం. ఆ సమయంలో జరిగిన జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు. 100 మందికి పైగా గాయాల. కరూర్ ఘటనను ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు చాలా కేసులు నమోదు నమోదు. ఈ ఘటనకు ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్ జిల్లా జిల్లా మథియాళన్ మథియాళన్, కార్యకర్త పౌన్రాజ్ పౌన్రాజ్, యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను అరెస్ట్ అరెస్ట్.
కరూర్ ఘటనపై పలువురు తమ నిరసనను వ్యక్తం. కొందరు రాజకీయ నేతలు కూడా జరిగిన ఘటనపై వ్యాఖ్యానాలు. ఇదిలా ఉంటే .. విజయ్కి బాంబు బెదిరింపులు. డయల్ 100 కి కి కాల్ చేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘మరోసారి విజయ్ పబ్లిక్ మీటింగ్ పెడితే పెడితే పెడితే .. వాళ్ళ ఇంట్లో పెడతాను పెడతాను’ అని. దీంతో అప్రమత్తమైన అప్రమత్తమైన పోలీసులు చెన్నయ్లోని విజయ్ ఇంటి భద్రత మరింత మరింత. కాల్ చేసిన వ్యక్తిని వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి అతని లొకేషన్ను లొకేషన్ను. 100 కి వచ్చిన ఈ ఈ కాల్ గురించి తెలుసుకొని అభిమానులు అభిమానులు. పోలీసులు మాత్రం నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని.
Get real time update about this post category directly on your device, subscribe now.