124
అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, త్వరలో ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు.
Get real time update about this post category directly on your device, subscribe now.