అంతర్జాతీయ
OI-BOMMA శివకుమార్
భారత్ సరిహద్దు దేశం నేపాల్. నేపాల్ లో లో సోషల్ మీడియా నిషేధంపై దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా. ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా. దేశవ్యాప్తంగా ఆందోళనలు. పోలీసుల దాడిలో 12 ఏళ్ల బాలుడితోపాటు 19 మంది ప్రాణాలు. 347 మందికి గాయాలు. నేపాల్ రాజధాని రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన కర్ఫ్యూ విధించింది విధించింది.
#వాచ్
నేపాల్ Gen-Z నిరసనలు రోజు 2 | ఆర్థిక మంత్రి బిష్ను ప్రసాద్ పౌడెల్ నిరసనకారులు కొట్టారు.#NepalProtestpic.twitter.com/d4ov0leuww
– ఈశాన్య లైవ్ (@nelyivetv)
సెప్టెంబర్ 9, 2025
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎక్కడికక్కడ సైన్యాన్ని. ఈ ఆందోళనల్లో యువత అధికంగా. మరోవైపు నేపాల్ లో లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ. స్థానిక అధికార యంత్రాంగం యంత్రాంగం జారీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని.
నేపాల్ లో పరిస్థితి దారుణంగా. నిరసనలు హింసాత్మకంగా. రాజధాని ఖాట్మండు సహా అనేక ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం. ఈ నిరసనల నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాన మంత్రి కే కే.పీ. శర్మ ఓలి తన పదవికి రాజీనామా. వారితోపాటు హోం మంత్రి రమేష్ లేఖక్ లేఖక్, వ్యవసాయ వ్యవసాయ మంత్రి రామ్ నాథ్ అధికారి అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఐదుగురు రాజీనామా.
ఈ క్రమంలో నేపాల్ నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ పై నిరసనకారులు దాడి. అతడ్ని కిందపడేసి కాళ్లతో తన్నుతూ దాడి. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా. నిరసనకారులు ఆర్థికమంత్రిని. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు.
Get real time update about this post category directly on your device, subscribe now.