108
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యవర్గాన్ని మురళీ కృష్ణంరాజు
అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మీ యూనియన్ సభ్యులకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందుంటానని భరోసా ఇచ్చారు.
Get real time update about this post category directly on your device, subscribe now.