ఆంధ్రప్రదేశ్
ఓయి-సేడ్ అహ్మద్
ఏపీలో విపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ. గతేడాది అధికారం కోల్పోయిన కోల్పోయిన తర్వాత నుంచి వివిధ కారణాలతో పార్టీని వీడుతున్న నేతల సంఖ్య అంతకంతకూ. ఇదే క్రమంలో ఇవాళ ఇవాళ ఒక్కరోజే ముగ్గురు వైసీపీ టీడీపీ తీర్థం తీర్థం. వీరంతా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు గుడ్ బై. అయితే టీడీపీలో చేరిక మాత్రం. ఇవాళ వీరు పార్టీలో చేరేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్.
గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు అయిన అయిన రాజశేఖర్ రాజశేఖర్, బల్లి బల్లి చక్రవర్తి చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వివిధ కారణాలతో పార్టీని పార్టీని. జగన్ వైఖరి నచ్చలేదని ఒకరు ఒకరు, పార్టీలో ఇమడలేకపోతున్నట్లు మరో ఇద్దరు. అయితే వీరు ముందుగానే ముందుగానే టీడీపీ పెద్దలతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు. ఆ తర్వాతే వీరు వైసీపీకి గుడ్ బై. అలాగే ఎమ్మెల్సీ పదవులు కూడా.
ప్రస్తుతం మండలిలో కూటమి కూటమి కంటే వైసీపీకి మెజార్టీ ఉండటంతో ప్రభుత్వానికి ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల మర్రి మర్రి రాజశేఖర్, బల్లి బల్లి చక్రవర్తి చక్రవర్తి, కర్రి పద్మశ్రీని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పైచేయి సాధించాలని టీడీపీ. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు గంటలకు సీఎం చంద్రబాబును నివాసంలో కలుసుకుని కలుసుకుని వీరు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనంగా.
Get real time update about this post category directly on your device, subscribe now.