వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like