సీక్రెట్ కెమెరాలపై షర్మిల ఆగ్రహం

by RMK NEWS
0 comments

కృష్ణా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని హాస్టల్ బూత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అమానవీయమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like