99
50 వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృదులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.