భారతదేశం
ఓయి-సాయ్ చైతన్య
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఏయిర్ ఇండియా కీలక ప్రకటన. ప్రయాణీకులకు గుడ్ న్యూస్. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ ఇవ్వనున్నట్లు. ఇప్పటి వరకు దేశీయ సర్వీసుల్లోనే సర్వీసుల్లోనే ఈ రాయితీ ఉండగా .. ఇప్పటి నుంచి అంతర్జాతీయ సర్వీసుల్లోనూ అమలు. ఈ మేరకు ఏ ఏ సర్వీసులో ఎంత మేర అమలు చేసేదీ చేసేదీ. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను.
ఎయిరిండియా విమానయాన సంస్థ మరో కీలక నిర్ణయం. ఈ మేరకు అధికారిక ప్రకటన. 60 ఏళ్లు పైబడిన (సీనియర్ సిటిజన్లు) వారికి టికెట్ ధరపై రాయితీ. అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ మూల మూల ధరపై 10 శాతం వరకు, దేశీయ సర్వీసుల్లో అయితే 25 ు వరకు రాయితీ ఇస్తామని. ఎకనామీ, బిజినెస్ క్లాస్ క్లాస్ సహా అన్ని రకాల ఈ ఈ రాయితీ. ఈ రాయితీ పొందాలంటే పొందాలంటే ఎయిరిండియా వెబ్సైట్ లేదా యాప్లో టికెట్ బుకింగ్ అప్పుడే ‘కన్సెషన్ కన్సెషన్’ టైప్ దగ్గర సీనియర్ సిటిజన్ కోటాను ఎంపిక చేసుకోవాలని.
అదే విధంగా విధంగా ఈ రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు అదనపు లగేజీని సీనియర్ సిటిజన్లు అవకాశాన్ని కూడా ఎయిరిండియా. అంతేకాక, సీనియర్ సిటిజన్లు సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఓసారి ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కూడా. అయితే, మార్పు మార్పు చేసుకున్న ప్రయాణ తేదీలో టికెట్ ధర అధికంగా ఉంటే మాత్రం మాత్రం ఆ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం.
టికెట్ బుక్ చేసుకునే చేసుకునే సమయంలో గుర్తింపు కార్డును చూపించి వారి వయసును నమోదు చేసుకోవాలని. ఇందుకోసం ఓటరు, పాస్పోర్టు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సీనియర్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని. ఒక వేళ తనిఖీల తనిఖీల సమయంలో సరైన గుర్తింపు కార్డులను సమర్పించకపోతే పూర్తి టికెట్ టికెట్ ధరను ఉంటుందని సంస్థ స్పష్టం.
Get real time update about this post category directly on your device, subscribe now.