తెలంగాణ
OI-BOMMA శివకుమార్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం. డల్లాస్ లో ఓ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి మృతి. డల్లాస్ లోని ఓ ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న విద్యార్థిపై దుండగుడు కాల్పులు. అనంతరం అక్కడి నుంచి. ఈ ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం. మరోవైపు ఇదే ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. విద్యార్థి పార్థీవదేహాన్ని వీలైనంత వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.
అమెరికాలోని డల్లాస్ లో లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ నగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ విద్యార్థి మృతి. పోలే చంద్రశేఖర్ 2023 లో లో బీడీఎస్ చేసి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా. అక్కడే పెట్రోల్ బంకులో పని. అయితే అక్టోబర్ 4 ఉదయం ఉదయం డల్లాస్ లో దుండగుడు పెట్రోల్ పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై కాల్పులు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు. చంద్రశేఖర్ మృతితో అతడి కుటుంబంలో విషాదం. అయితే తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో కాల్పుల్లో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని,.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని.
చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం…
– రెవాంత్ రెడ్డి (@revanth_anumula)
అక్టోబర్ 4, 2025
“అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ చంద్రశేఖర్ మృతి చెందడం చెందడం దిగ్భ్రాంతిని దిగ్భ్రాంతిని, ఆవేదనను ఆవేదనను.
ఇదే ఘటనపై మాజీ మాజీ మంత్రి హరీశ్ రావు వనస్థలిపురంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఉన్న చంద్రశేఖర్ వెళ్లి కుటుంబ సభ్యులను. వారికి ధైర్యం. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.
Get real time update about this post category directly on your device, subscribe now.