82
ముద్ర, ఏపీ: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా యూనియన్ జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, దివాంగులు, సచివాలయం, వాలంటరీ వ్యవస్థ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోల బాల వీరాంజనేయ స్వామిని, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేయవలసి ఉంది, జర్నలిస్టు ఉండాలని. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ముఖ్య నేతలు ఉన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.