కొడంగల్‌లో బీసీ గురుకుల సంస్థ నిర్మాణానికి రూ.75 కోట్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
రుణమాఫీ ఫై కీలక అప్డేట్... వారికి మాత్రమే... !



2

ముద్ర,తెలంగాణ:- ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల విద్యాసంస్థల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బీజీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలకు రూ. 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాలలకు రూ. 50 కోట్లు ఇచ్చారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like