- మోతి నగర్ లో శ్రీ మంజు ఆసుపత్రి ప్రారంభం.
కూకట్ పల్లి, ముద్రణ : – నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయంతో ప్రజా సేవకు శ్రీమంజు ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. శనివారం మోతి నగర్ కళ్యాణ్ నగర్ మూడవ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మంజు ఆసుపత్రిని ఆయన ఫేస్ బుక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు.
అక్కడ కెపిహెచ్బి ఏర్పాటు చేసిన మొదటి బ్రాంచ్ విజయవంతంగా నిర్వహించడంతో నగరంలో తమ ఆసుపత్రిని మరింత విస్తరించాలనే లక్ష్యంతో మోతిలో ఏర్పాటు చేసింది. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మోతి నగర్లోని ఆధునిక పరికరాలతో రోగులకు సేవలను అందించడానికి సిద్ధమైన శ్రీ మంజు ఆసుపత్రి వైద్య సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వైద్యుడు సూచించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.