ఆంధ్రప్రదేశ్
ఓయి-సేడ్ అహ్మద్
ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదాల్లో. ఇప్పటికే ముగ్గురు టీడీపీ టీడీపీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం స్పందించి విచారణ జరుపుతుండగా జరుపుతుండగా .. ఈ లిస్టులోకి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా. తాజాగా శ్రీశైలం శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిపై దాడులు చేయడమే చేయడమే కాకుండా బంధించి వేధించినట్లు ఆరోపణలు. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం.
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాజాగా స్థానిక అడవుల్లో అటవీ అధికారులపై దాడులకు. తన అనుచరులతో కలిసి కలిసి వారిపై దాడి చేయడమే కాకుండా రాత్రి రెండు గంటల పాటు అడవిలోనూ అడవిలోనూ తిప్పారని స్వయంగా అఠవీ సిబ్బంది ప్రెస్ మరీ మరీ. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రాజశేఖర రెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని చేశారని .. వాహనాల్లో వాహనాల్లో సిబ్బందిని బంధించి బంధించి, కొట్టుకుంటూ రాత్రంతా రెండు గంటలపాటు అడవులలో తిప్పారని తెలిపారు.
తర్వాత ఎమ్మెల్యేకు చెందిన చెందిన గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేసి చేసి, వాకీటాకీలు, వాకీటాకీలు, మొబైల్స్, తీసుకున్నారని మీడియాకు మీడియాకు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఫుటేజ్, వీడియోలు కూడా అధికారులు విడుదల. అలాగే ఈ ఘటనపై ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని కూడా. ఈ మేరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుడ్డాపై తీసుకోవాలని కోరతామని వారు.
ఈ ఘటన వైరల్ వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీరియస్. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ఆరా ఆరా తీసిన చంద్రబాబు … అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు వివరాలు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశాలు. అాలాగే ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని. దీంతో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేసినట్లు.
Get real time update about this post category directly on your device, subscribe now.