HYD ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు

by RMK NEWS
0 comments

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి తీపి కబురు. ఇక నుంచి రద్దీ లేకుండా సాఫీగా ప్రయాణం చేసేయొచ్చు. ఈ మేరకు నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డీనరీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. పాత బస్సుల స్థానంలో అధికారులు వీటిని నడపనున్నారు. ప్రస్తుతం ఏసీ, నాన్‌ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా ఆర్టీనరీ బస్సులు కూడా విద్యుత్‌వే వాడనున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like